తేలిపోయిన వైసీపీ మేనిఫేస్టో: పెమ్మసాని

ABN, Publish Date - Apr 29 , 2024 | 12:44 PM

గుంటూరు: సీఎం జగన్ ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఏపీ రాజధాని అమరావతి ప్రస్తావన లేకుండా మూడు రాజధానులకే జగన్ కట్టుబడి ఉండడం సరికాదన్నారు.

గుంటూరు: సీఎం జగన్ ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఏపీ రాజధాని అమరావతి ప్రస్తావన లేకుండా మూడు రాజధానులకే జగన్ కట్టుబడి ఉండడం సరికాదన్నారు. మూడు రాజధానుల అమలు సాధ్యం కాదని అన్నారు. సోమవారం ఉదయం గుంటూరు నగరంలోని 35వ డివిజన్‌లో పర్యటించిన పెమ్మసాని ఏర్పాటు చేసిన ‘బ్రేక్ ఫాస్ట్ విత్ పెమ్మసాని’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుని కూటమి అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

అవినీతి తప్ప అభివృద్ధి లేదు: బోండా ఉమ

లోక్ సభ ఎన్నికల ఆరో దశకు నోటిఫికేషన్ విడుదల

వచ్చేది హంగ్.. మనమే కింగ్.. కేసీఆర్

బాపట్ల జిల్లాలో వైసీపీకీ షాక్..

మే 13న రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ: నారా చంద్రబాబు

ఓట్ల వేటలో రూ.కోట్లు.. బేరం చేస్తున్న వైసీపీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Apr 29 , 2024 | 12:44 PM