ఒక్కఛాన్స్ పేరుతో ఏపీ సర్వనాశనం: నక్కా ఆనందబాబు..

ABN, Publish Date - May 11 , 2024 | 10:47 AM

గుంటూరు జిల్లా: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు మండలం, కొల్లూరు, దోనేపూడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఒక్క ఛాన్స్ పేరుతో సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశం చేశారని మండిపడ్డారు.

గుంటూరు జిల్లా: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు మండలం, కొల్లూరు, దోనేపూడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఒక్క ఛాన్స్ పేరుతో సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశం చేశారని మండిపడ్డారు.దళితులను దగా చేసిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో దళితలకు ఇచ్చిన 27 పథకాలను సీఎం జగన్ రద్దు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితులకు సబ్ ప్లాన్ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తామని నక్కా ఆనందబాబు హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లక్ష మెజారిటీతో చంద్రబాబు విజయం పక్కా: దగ్గుమాళ్ల

శ్రీకాళహస్తిలో వైసీపీ హైడ్రామా..

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం..

తెలంగాణ పర్యటనకు ప్రియాంక గాంధీ

తిరుపతికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 11 , 2024 | 10:47 AM