పింఛన్ దారుల కాళ్లు కడిగిన మంత్రి

ABN, Publish Date - Jul 01 , 2024 | 11:48 AM

పశ్చిమగోదావరి: పింఛన్ దారులకు మంత్రి నిమ్మల రామానాయుడు కాళ్లు కడిగారు. పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలం, అడవి పాలెంలో అనారోగ్యానికి గురైన లారీ డ్రైవర్‌కు తొలి పింఛన్ అందించి.. పాదాలకు నమస్కారం చేశారు. అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి కాళ్లకు మంత్రి నమస్కరించారు.

పశ్చిమగోదావరి: పింఛన్ దారులకు మంత్రి నిమ్మల రామానాయుడు కాళ్లు కడిగారు. పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలం, అడవి పాలెంలో అనారోగ్యానికి గురైన లారీ డ్రైవర్‌కు తొలి పింఛన్ అందించి.. పాదాలకు నమస్కారం చేశారు. అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి కాళ్లకు మంత్రి నమస్కరించారు. పెన్షన్లు అందిస్తున్న సమయంలో వృద్ధుల కళ్లల్లో ఆనందం చూస్తున్నానన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. ప్రజలు ఎన్డీయే కూటమికి చారిత్మక విజయాన్ని అందించారని అందుకు ప్రజలకు రుణపడి ఉంటామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం: చంద్రబాబు

ఇప్పుడు ప్రజా ముఖ్యమంత్రిని చూస్తున్నాం: లోకేష్

దేశ చరిత్రలో కొత్త అధ్యాయం..

జగన్ ఆ మాట చెప్పినప్పుడు ఏడ్చాను..

చంద్రబాబు చేసి చూపించారు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 01 , 2024 | 11:48 AM