కీలక ఫైళ్లు మాయం చేసేందుకు జగన్ కుట్ర

ABN, Publish Date - May 15 , 2024 | 10:04 AM

అమరావతి: ఎప్పుడు ఏం చేయాలో తెలియదా? లేక ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు చేస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఏదైనా.. జగన్ సర్కార్ మరో అనుమానాస్పద నిర్ణయం తీసుకుంది. 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ-ఆపీసు మూసివేస్తున్నారు.

అమరావతి: ఎప్పుడు ఏం చేయాలో తెలియదా? లేక ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు చేస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఏదైనా.. జగన్ సర్కార్ మరో అనుమానాస్పద నిర్ణయం తీసుకుంది. 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ-ఆపీసు మూసివేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ-ఆపీసును విస్తరించడం. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈ-ఆఫీసు వెర్సన్‌ను అప్ గ్రేడ్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై ఉద్యోగుల్లోనే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల మద్యం క్రయ విక్రయాలు డీలింగ్స్, బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులకు సంబంధించిన ఫైళ్లను మాయం చేసినట్లు బలమైన ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు కిక్కురుమనడంలేదు. ఇప్పుడు ఈ-ఆఫీసును ఆప్ గ్రేడ్ పేరిట మూసేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవి కారు పార్టీ అభ్యర్థికి నష్టం కలిగించాయా?

ప్యాకప్ కట్టేసిన ఐప్యాక్ ప్రతినిధులు?

జగన్ ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు అప్పు..

ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 15 , 2024 | 10:17 AM