చంద్రబాబు కేబినెట్‌పై ఉత్కంఠ..

ABN, Publish Date - Jun 11 , 2024 | 09:13 AM

అమరావతి: చంద్రబాబు మంత్రివర్గం కూర్పుపై టీడీపీ కూటమిలో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని కూటమి వర్గాలు తెలిపాయి.

అమరావతి: చంద్రబాబు మంత్రివర్గం కూర్పుపై టీడీపీ కూటమిలో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని కూటమి వర్గాలు తెలిపాయి. ఈ మూడు పార్టీలు ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేశాయి. మిత్రపక్ష పార్టీలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంత్రి వర్గంలో చేరుతున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారని కూటమి వర్గాలు తెలియజేశాయి. నాదేండ్ల మనోహర్ కూడా మంత్రివర్గంలో చేరుతున్నారు. ఆ పార్టీ నుంచి మరో ఎమ్మెల్యేకు కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వడానికి అవకాశముంది.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీతో అంటకాగిన విశాఖ అధికారుల టెన్షన్..

ఐదేళ్లలో గనుల శాఖలో భారీ అవినీతి..

మైనింగ్‌పై ఏపీ ప్రభుత్వం నిఘా...

శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకోనున్న కూటమి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 11 , 2024 | 09:13 AM