అమిత్ షాకు శాఖ మార్పు..?

ABN, Publish Date - Jun 06 , 2024 | 09:08 AM

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీని ముచ్చటగా మూడోసారి ఎన్డీయే సారథిగా భాగస్వామ్య పక్షాల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 8 లేదా 9న మోదీ, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీని ముచ్చటగా మూడోసారి ఎన్డీయే సారథిగా భాగస్వామ్య పక్షాల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 8 లేదా 9న మోదీ, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో ఉన్న పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఈసారి హోంశాఖ కాకుండా వేరే శాఖను కేటాయించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జేడీయూ ఎంపీలకు కీలక మంత్రిపదవులు దక్కే అవకాశాలున్నాయని ఎన్డీయే వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. మోదీ కేబినెట్‌లో చేరాలని తమ పార్టీ నిర్ణయించినట్లు చంద్రబాబు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్: ముంచేసిన వరద దృశ్యాలు..

వైసీపీలో కలకలం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 06 , 2024 | 09:08 AM