Share News

TS News: యువతి ముఖంపై బండరాళ్లతో మోది..

ABN , Publish Date - Jun 06 , 2024 | 07:19 AM

కాజీపేటలో ఓ యువతిని దారుణ హత్యకు గురైంది. కాజీపేట శివారు అమ్మవారిపేటలోని రియల్ ఎస్టేట్ వెంచర్‌లో 30 ఏళ్ల యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. యువతి ముఖంపై బండరాళ్లతో కొట్టి చంపిన ఆనవాళ్ళు కనిపించాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ నిర్వహిస్తున్నారు.

TS News: యువతి ముఖంపై బండరాళ్లతో మోది..

వరంగల్ : కాజీపేటలో ఓ యువతిని దారుణ హత్యకు గురైంది. కాజీపేట శివారు అమ్మవారిపేటలోని రియల్ ఎస్టేట్ వెంచర్‌లో 30 ఏళ్ల యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. యువతి ముఖంపై బండరాళ్లతో కొట్టి చంపిన ఆనవాళ్ళు కనిపించాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ నిర్వహిస్తున్నారు. ఆ యువతి ఎవరు? ఎందుకు హత్య చేశారన్న కోణంలో విచారణ నిర్వహిస్తున్నారు.

NEET: నీట్‌ కౌన్సెలింగ్‌.. కన్వీనర్‌ కోటా అంత ఈజీ కాదు!

Read more Telangana News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 07:19 AM