Share News

TS News: ఓటుకు నోటు కేసు విచారణ ఏప్రిల్‌కు వాయిదా..

ABN , Publish Date - Jan 10 , 2024 | 11:22 AM

ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

TS News: ఓటుకు నోటు కేసు విచారణ ఏప్రిల్‌కు వాయిదా..

ఢిల్లీ: ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆళ్ల పిటిషన్‌పై జస్టిస్ ఎం ఎం సుందరేశ్, జస్టిస్ ఎస్వీ ఎన్ బట్టి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అయితే తమకు మరికొంత సమయం కావాలంటూ రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదుల విజ్ణప్తితో కేసు విచారణను ధర్మాసనం ఏప్రిల్‌కు వాయిదా వేసింది.

Updated Date - Jan 10 , 2024 | 11:22 AM