Share News

TS Accident: సైదాబాద్ - జయనగర్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం

ABN , Publish Date - May 29 , 2024 | 08:28 AM

సైదాబాద్ జయ నగర్ ప్రధాన రహదారిపై ఇన్నోవా కార్ బీభత్సం సృష్టించింది. ఇన్నోవా కారు రోడ్డుపై వెళుతున్న నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా కారును మాత్రం అపకుండానే డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

TS Accident: సైదాబాద్ - జయనగర్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం

హైదరాబాద్: సైదాబాద్ జయ నగర్ ప్రధాన రహదారిపై ఇన్నోవా కార్ బీభత్సం సృష్టించింది. ఇన్నోవా కారు రోడ్డుపై వెళుతున్న నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా కారును మాత్రం అపకుండానే డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసుకున్న సైదాబాద్ పోలీసులు ఇన్నోవా కారు వివరాలు సేకరిస్తున్నారు.

Telangana : మూడు రోజులు సుర్రుమననున్న ఎండలు

Read more Telangana News and Telugu News

Updated Date - May 29 , 2024 | 08:28 AM