Share News

CM Revanth Reddy: నాలో ఇద్దరు ఉన్నారు ఒకరు చంద్రబాబు.. మరొకరు

ABN , Publish Date - Jan 06 , 2024 | 08:30 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. రేవంత్ రెడ్డిలో ఇద్దరు ఉన్నారు.. ఒకరు చంద్రబాబు, మరొకరు రాజశేఖర్ రెడ్డి అని రాధాకృష్ణ ప్రశ్నించారు.

 CM Revanth Reddy: నాలో ఇద్దరు ఉన్నారు ఒకరు చంద్రబాబు.. మరొకరు

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. రేవంత్ రెడ్డిలో ఇద్దరు ఉన్నారు.. ఒకరు చంద్రబాబు, మరొకరు రాజశేఖర్ రెడ్డి అని రాధాకృష్ణ ప్రశ్నించారు. సీఎం అవడమే లక్ష్యంగా అడుగు వేశానని రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అందులో ఏ అనుమానం లేదని.. దాచినా దాగేది లేదన్నారు. నిరాశ చెందకుండా పనిచేయకుండా వర్క్ చేయడం కష్టమైన పని అని, ఆ స్టేజీ దాటిపోయిందని వివరించారు.

Updated Date - Jan 06 , 2024 | 08:30 PM