Share News

Khushboo: ఇంతలోనే అంత మార్పా.. మనసు మార్చుకున్న ఖుష్బూ.. 4 నుంచి ఎన్డీయేకి మద్దతుగా ప్రచారం

ABN , Publish Date - Apr 02 , 2024 | 10:03 AM

ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ జాతీయ కమిటీ సభ్యురాలు, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ప్రముఖ నటి ఖుష్బూ(Khushboo) ఈనెల 4 నుంచి ప్రచారం చేయనున్నారు.

Khushboo: ఇంతలోనే అంత మార్పా.. మనసు మార్చుకున్న ఖుష్బూ.. 4 నుంచి ఎన్డీయేకి మద్దతుగా ప్రచారం

చెన్నై: ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ జాతీయ కమిటీ సభ్యురాలు, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ప్రముఖ నటి ఖుష్బూ(Khushboo) ఈనెల 4 నుంచి ప్రచారం చేయనున్నారు. మహిళా కమిషన్‌ సభ్యురాలిగా ఎన్నికల ప్రచారం చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆ కమిషన్‌ ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో ఆమె ప్రచారానికి సిద్ధమవుతున్నారు. వచ్చే గురు, శుక్రవారాల్లో వేలూరులో ప్రచారం చేయనున్నారు. 6న చెన్నైలో, 7, 8 తేదీల్లో అండమాన్‌, 9న ముంబైలో ప్రచారం చేయనున్నారు. మళ్లీ రాష్ట్రంలో 11న కృష్ణగిరి, 12, 13న నామక్కల్‌లో, 14న తిరుప్పూర్‌, 20 నుంచి 24వ తేది వరకు కేరళ రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు.

ఇదికూడా చదవండి: తమిళం నేర్చుకుంటా.. ఐరాసలో మాట్లాడుతా

Updated Date - Apr 02 , 2024 | 10:03 AM