Share News

Vijayawada: దుర్గగుడిలో ఇంజినీరింగ్ అధికారి రాసలీలలు..

ABN , Publish Date - May 04 , 2024 | 07:07 AM

దుర్గగుడిలో ఒక ఇంజనీరింగ్ అధికారి రాసలీలలు వెలుగు చూశాయి. సదరు అధికారి రాసలీలలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో విచారణకు ఈఓ రామారావు ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన ఛాంబర్‌కు పిలిపించుకుని.. చిన్న చిన్న తప్పులు ఎత్తి చూపుతూ వారిని లోబరుచుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

Vijayawada: దుర్గగుడిలో ఇంజినీరింగ్ అధికారి రాసలీలలు..

విజయవాడ: దుర్గగుడిలో ఒక ఇంజనీరింగ్ అధికారి రాసలీలలు వెలుగు చూశాయి. సదరు అధికారి రాసలీలలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో విచారణకు ఈఓ రామారావు ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన ఛాంబర్‌కు పిలిపించుకుని.. చిన్న చిన్న తప్పులు ఎత్తి చూపుతూ వారిని లోబరుచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మూడు రోజుల‌ క్రితం ఇక మహిళతో చనువుగా ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇంజనీరింగ్ అధికారి తీరుపై సిబ్బందిలో చర్చ నడుస్తోంది.

ఆ చట్టం రైతుకు ఉరితాడే

జగన్‌ మళ్లీ వస్తే.. మన భూములన్నీ దోపిడీ


విషయం తెలుసుకున్న దుర్గ గుడి ఈవో రామారావు విచారణ కు ఆదేశించారు. సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సాయిని విధుల నుంచి తొలగించాలని ఈఓ ఆదేశాలు జారీ చేశారు. పవిత్రమైన అమ్మవారి దేవస్థానంలో కొందరు ఉద్యోగుల తీరు భక్తుల్లో అసహనాన్ని తెప్పిస్తోంది. దేవస్థానం పరువు, ప్రతిష్ట దిగజారుతుందని భక్తులతో పాటు ఉద్యోగుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Hyderabad: బ్యాంకు ఖాతా నుంచి రూ.20 లక్షలు ఖాళీ.. స్కైప్‌ కాల్‌తో రిటైర్డ్‌ ఉద్యోగికి సైబర్‌ నేరగాళ్ల వల

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 04 , 2024 | 07:07 AM