Share News

Chandrababu Prajagalam Meeting: భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్‌పై చంద్రబాబు ఫైర్

ABN , First Publish Date - Mar 28 , 2024 | 04:15 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024లో గెలుపే లక్ష్యంగా ‘ప్రజాగళం’ ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనంతరం జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. వైసీపీ సర్కారుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Chandrababu Prajagalam Meeting: భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్‌పై చంద్రబాబు ఫైర్

Live News & Update

  • 2024-03-28T16:46:44+05:30

    • జనం జీవితాల్ని నాశనం చేసింది ఎవరంటే జగన్ గుర్తుకొస్తాడు

    • జగన్ రాయలసీమను నాశనం చేశాడు

    • కృష్ణా జలాలు రాయలసీమకు రావాలనేది ఎన్టీఆర్ కల

  • 2024-03-28T16:45:03+05:30

    దారుణమైన రోడ్లను చూస్తే జగన్ గుర్తుకొస్తాడు: చంద్రబాబు

    • పోలవరాన్ని పాడు చేసింది ఎవరంటే జగన్ గుర్తుకొస్తాడు

    • రాజధాని లేని రాష్ట్రం అంటే జగన్ గుర్తుకొస్తాడు

    • పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగాయా? లేదా?

    • ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయా లేదా?

  • 2024-03-28T16:38:36+05:30

    జగన్ ఒంటరివాడు.. అహంకారి: చంద్రబాబు

    • రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి జగన్

    • అందరిన వేధించి మానసిక ఆనందం పొందిన మానసిక రోగి జగన్.

    • చంద్రబాబు సభకు భారీగా హాజరైన జనాలు

    • ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను మార్చేస్తాయి

  • 2024-03-28T16:33:01+05:30

    • వైఎస్ వివేక హత్యను నారాసుర రక్తచరిత్ర అని నాపై నెట్టేశారు

    • ఆయన చెల్లెళ్లని నేను మ్యానేజ్ చేశా అంటున్నాడు

    • సీఎం హోదాలో మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతా

    • అన్నీ పార్టీల్నీ నేను మ్యానేజ్ చేశానంటాడు.

  • 2024-03-28T16:17:14+05:30

    చెత్త ముఖ్యమంత్రి.. చెత్త మీద కూడా పన్ను వేశాడు: చంద్రబాబు

    ఐదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఒక్క డీఎస్సీ కూడా పెట్టలేకపోయాడు

    కియా వచ్చిందంటే మన బ్రాండ్

    జాకీ కంపెనీ పోయిందంటే.. అది జగన్ బ్రాండ్

    ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయా లేదా?

  • 2024-03-28T16:13:31+05:30

    ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024లో గెలుపే లక్ష్యంగా ‘ప్రజాగళం’ ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనంతరం జిల్లా బుక్కరాయ సముద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. వైసీపీ సర్కారుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.