-
-
Home » Andhra Pradesh » Elections » Chandrababu Prajagalam Kavali Public Meeting for the AP Election 2024 Live Updates psnr
-
Chandrababu Prajagalam Live Updates: కావలి ప్రజాగళం సభలో జగన్పై చంద్రబాబు తీవ్ర విమర్శలు
ABN , First Publish Date - Mar 29 , 2024 | 05:04 PM
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు (శుక్రవారం) తొమ్మిది మంది అసెంబ్లీ అభ్యర్థులతో జాబితాను విడుదల చేసిన టీడీపీ ప్రచారంలోనూ దూసుకెళ్తోంది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. కావలి ప్రజాగళం బహిరంగ సభలో అధికార వైసీపీ, సీఎం జగన్పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.
Live News & Update
-
2024-03-29T17:24:58+05:30
ఏపీలో ప్రజలకు రక్షణ లేదు: చంద్రబాబు
ఎవరు పేదవారో.. ఎవరు పెత్తందారో.. ప్రజలు తెలుసుకోవాలి
అధికార అహంకారంతో అన్న క్యాంటీన్లు రద్దు చేశారు
ఐదేళ్లుగా టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదలను వేధించారు
ఇప్పుడున్న ఇంటి కాలనీలన్నీ ఉంటాయి.. వేటినీ రద్దు చేయం
నిర్మాణంలో ఉన్న అన్ని ఇళ్లనూ పూర్తి చేస్తాం
పిల్లలు, యువతు భవిష్యత్కు గ్యారంటీ నాది
జగన్ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు
-
2024-03-29T17:20:38+05:30
ఏపీలో స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు: చంద్రబాబు
కొన్ని వందల కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి
ఈ ముఖ్యమంత్రిని రాజకీయాల్లో లేకుండా చేయాలి
-
2024-03-29T17:19:45+05:30
ఇలాంటి సీఎం వస్తాడని ఎప్పుడూ ఊహించలేదు: చంద్రబాబు
జగన్ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారు
జగన్కు వ్యవస్థలపై విశ్వాసం లేదు
పేటీఎం బ్యాచ్లను పెట్టుకుని మాపై బురద చల్లుతున్నారు
ఎవరైనా రోడ్డు మీదకు వచ్చి పోరాడాలి
-
2024-03-29T17:18:25+05:30
మీ పిల్లల భవిష్యత్ బాధ్యత నేను తీసుకుంటా: చంద్రబాబు
ఎన్టీఆర్.. టీడీపీ ప్రారంభించిన గొప్ప రోజు ఇది
ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించిన రోజు ఇది
తెలుగుజాతిని ప్రపంచానికి పరిచయం చేశాం
తెలుగు యువత ప్రపంచ దేశాలకు వెళ్లి రాణిస్తున్నారు
ఐదేళ్లుగా ఏపీ యువత అనేక కష్టాలు పడుతున్నారు
-
2024-03-29T17:17:16+05:30
ప్రజలను చైతన్యం చేసేందుకే నేను వచ్చా: చంద్రబాబు
రైతులకు సాగునీరు లేదు.. గిట్టుబాటు ధర రావడం లేదు
యువతకు జాబు రావాలంటే.. బాబు రావాలి
ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీఏ గెలుపు ఖాయమని తెలుస్తోంది
వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి.
-
2024-03-29T17:06:14+05:30
జగన్ను ఇంటికి పంపడానికి ఏపీ ప్రజలు సిద్ధమయ్యారు: చంద్రబాబు
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎవరైనా రోడ్డు మీదకు వచ్చి మాట్లాడగలిగారా?
ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులు వస్తారు.. కేసులు పెడతారు
జైల్లో పెడతారు.. టార్చర్ చేస్తారు
చంపడానికి కూడా కొంతమంది పోలీసులు వెనుకాడలేదు
-
2024-03-29T17:02:36+05:30
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు (శుక్రవారం) తొమ్మిది మంది అసెంబ్లీ అభ్యర్థులతో జాబితాను విడుదల చేసిన టీడీపీ ప్రచారంలోనూ దూసుకెళ్తోంది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. కావలి ప్రజాగళం బహిరంగ సభలో అధికార వైసీపీ, సీఎం జగన్పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.