Share News

Road Accident: ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Jan 16 , 2024 | 08:02 AM

ఏలూరు జిల్లా: పోలవరం మండలం, కొత్త పట్టిసీమ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైక్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Road Accident: ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఏలూరు జిల్లా: పోలవరం మండలం, కొత్త పట్టిసీమ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా కొత్త పట్టిసీమ  గ్రామానికి చెందిన మద్ది శ్రీనివాస్ (40) చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 16 , 2024 | 08:02 AM