Ministrer KTR: ములుగు జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన

ABN , First Publish Date - 2023-06-07T11:36:53+05:30 IST

ములుగు: జిల్లాలో మంత్రి కేటీఆర్‌ తో పాటు నలుగురు మంత్రులు పర్యటిస్తున్నారు. కలెక్టరేట్ బిల్లింగ్, ఎస్పీ కార్యాలయం నిర్మాణ పనులతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

Ministrer KTR: ములుగు జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన

ములుగు: జిల్లాలో మంత్రి కేటీఆర్‌ (Ministrer KTR)తో పాటు నలుగురు మంత్రులు పర్యటిస్తున్నారు. కలెక్టరేట్ బిల్లింగ్, ఎస్పీ కార్యాలయం నిర్మాణ పనులతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ (Mahmood Ali), ఎర్రబెల్లి దయాకరరావు (Errabelli Dayakara Rao), సత్యవతిరాథోడ్ (Satyavathi Rathode), చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar), డీజీపీ అంజనీకుమార్ (Anjani Kumar) తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. తర్వాత రామప్ప చెరువులో గోదావరి జలాలకు పూజలు చేయనున్నారు. అనంతరం ములుగులో బీఆర్ఎస్ పార్టీ బహిరంగసభలో కేటీఆర్, మంత్రుల బృందం పాల్గొననున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-06-07T11:36:53+05:30 IST