Share News

Arvind: కవిత లిక్కర్ బోర్డు తెస్తే.. నేను పసుపు బోర్డు తెచ్చిన

ABN , First Publish Date - 2023-10-13T16:23:28+05:30 IST

జగిత్యాల జిల్లా: బీఆర్ఎస్ నేతల లాగా తాను కబ్జాలు చేయనని, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వనని, నాలుగు పైసల అవినీతి కూడా తనమీద లేదని, ఉండదని నిజామాబాద్ జిల్లా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.

Arvind: కవిత లిక్కర్ బోర్డు తెస్తే.. నేను పసుపు బోర్డు తెచ్చిన

జగిత్యాల జిల్లా: బీఆర్ఎస్ నేతల (BRS Leaders) లాగా తాను కబ్జాలు (Seizures) చేయనని, లంచాలు (Bribes) తీసుకుని ఉద్యోగాలు ఇవ్వనని, నాలుగు పైసల అవినీతి కూడా తనమీద లేదని, ఉండదని నిజామాబాద్ జిల్లా బీజేపీ ఎంపీ (BJP MP) ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన జగిత్యాల (Jagityala)లో మీడియాతో మాట్లాడుతూ దలారి వ్యవస్థను పెంచింది కాంగ్రెస్ (Congress) అని, రాజకీయంగా కవిత (Kavita) తనను అందుకోలేరని అన్నారు. కవిత లిక్కర్ బోర్డు తెస్తే.. తాను పసుపు బోర్డు తీసుకువచ్చానని అన్నారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ (Mutyampet Sugar Factory) తాళలు తెరిపిస్తానని స్పష్టం చేశారు. ఇందూర్ పార్లమెంట్‌లో హుందాతనం రావాలని ధర్మపురి అరవింద్ అన్నారు.

Updated Date - 2023-10-13T16:23:28+05:30 IST