Padma Award : తెలంగాణ నుంచి ప్రొఫెసర్‌కు పద్మశ్రీ అవార్డ్

ABN , First Publish Date - 2023-01-25T21:38:22+05:30 IST

తెలంగాణ నుంచి ప్రొఫెసర్‌కు పద్మశ్రీ అవార్డ్ Professor Ramakrishna Reddy Got Padma Award From Telangana

Padma Award : తెలంగాణ నుంచి ప్రొఫెసర్‌కు పద్మశ్రీ అవార్డ్

2022 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. మొత్తం 25 మందికి పద్మ అవార్డులు వచ్చాయి. ఇందులో తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి ఉన్నారు. గిరిజన భాష సంరక్షణ విభాగంలో రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. కొన్నేళ్లుగా ఈయన గిరిజన భాష సంరక్షణకు కృషి చేస్తూ వస్తున్నారు. ప్రొఫెసర్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ప్రకటించింది.

Updated Date - 2023-01-25T21:49:33+05:30 IST