Hyderabad: ఈనెల 29, 30 తేదీల్లో బీజేపీ సమీక్షా సమావేశాలు

ABN , First Publish Date - 2023-08-28T09:48:14+05:30 IST

హైదరాబాద్‌: ఈనెల 29, 30 తేదీల్లో బీజేపీ సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లా అసెంబ్లీ వారీగా నిర్వహించేందుకు నేతలు నిర్ణయించారు. రెండు జిల్లాలకు ఒకరు చొప్పున జాతీయ నేతలు తరుణ్‌చుగ్‌, సునీల్‌ బన్సల్‌, జావదేకర్‌, అరవింద్‌ వెళ్లనున్నారు.

Hyderabad: ఈనెల 29, 30 తేదీల్లో బీజేపీ సమీక్షా సమావేశాలు

హైదరాబాద్‌: ఈనెల 29, 30 తేదీల్లో బీజేపీ సమీక్షా సమావేశాలు (BJP Review Meetings) జరగనున్నాయి. ఉమ్మడి జిల్లా అసెంబ్లీ వారీగా నిర్వహించేందుకు నేతలు నిర్ణయించారు. రెండు జిల్లాలకు ఒకరు చొప్పున జాతీయ నేతలు (National Leaders) తరుణ్‌చుగ్‌ (Tarunchug), సునీల్‌ బన్సల్‌ (Sunil Bansal), ప్రకాష్‌ జావదేకర్‌ (Prakash Javadekar), అరవింద్‌ (Arvind) వెళ్లనున్నారు. సునీల్‌ బన్సల్‌ మెదక్‌ (Medak), ఖమ్మం (Khammam) జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదిలాబాద్‌ (Adilabad), నిజామాబాద్‌ (Nizamabad)లో అరవింద్‌ మీనన్‌, కరీంనగర్‌ (Kareemnagar), నల్లగొండ (Nalgonda)లో తురుణ్‌చుగ్‌, మహబూబ్‌నగర్‌ (Mahabubnagar), వరంగల్ (Warangal) జిల్లాల్లో ప్రకాష్‌ జావదేకర్‌ పర్యటించనున్నారు.

, , ,

అలాగే ఒక్కో టీమ్‌లో బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతకు అవకాశం కల్పించారు. ఆదిలాబాద్‌ - బండి సంజయ్‌ (Bandi Sanjay), నిజామాబాద్‌ - డీకే అరుణ (DK Aruna), మెదక్‌ - కిషన్‌రెడ్డి (Kishan Reddy), నల్లగొండ సభకు ఈటల రాజేందర్ (Etala Rajendar) తదితరులు వెళ్లనున్నారు. ప్రధానంగా ఎన్నికలకు తయారీ, పార్టీ ప్రణాళిక, పలు అంశాలపై సమావేశమై బీజేపీ నేతలు చర్చలు జరపనున్నారు.

Updated Date - 2023-08-28T09:48:14+05:30 IST