Share News

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మరికాసేపట్లో అలయ్ బలయ్ కార్యక్రమం

ABN , First Publish Date - 2023-10-25T08:23:47+05:30 IST

తెలంగాణలో పర్వ దినాల సందర్భంగా బంధు మిత్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమం అలయ్ బలయ్. ముఖ్యంగా దసరా పండుగ తదుపరి రోజున బంధుమిత్రులను కలుసుకుని పరస్పర ఆత్మీయాభిమానాలు చాటుకోవడమే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశం

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మరికాసేపట్లో అలయ్ బలయ్ కార్యక్రమం

హైదరాబాద్ : తెలంగాణలో పర్వ దినాల సందర్భంగా బంధు మిత్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమం అలయ్ బలయ్. ముఖ్యంగా దసరా పండుగ తదుపరి రోజున బంధుమిత్రులను కలుసుకుని పరస్పర ఆత్మీయాభిమానాలు చాటుకోవడమే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశం. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మరికాసేపట్లో అలయ్ బలయ్ కార్యక్రమం ప్రారంభం కానుంది.ఉదయం 10గంలకు ప్రారంభంకానున్న ఈ కార్యక్రమంలో గవర్నర్లు తమిళిసై, బండారు దత్తాత్రేయ, వివిధ పార్టీ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు.

Updated Date - 2023-10-25T08:23:47+05:30 IST