ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ABN, First Publish Date - 2023-11-30T15:05:02+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి సిద్దిపేట జిల్లా, చింతమడకలో ఓటు వేశారు.

Updated at - 2023-11-30T15:05:04+05:30