ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు

ABN, First Publish Date - 2023-11-30T11:15:49+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు 1/7

మంత్రి కేటీఆర్ ఆయన సతీమణి శైలిమా నందినగర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు 2/7

టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌లోని జెడ్‌పీహెచ్‌ఎస్ బాయ్స్ సౌత్ వింగ్ పోలింగ్ బూత్ (బూత్ నెం.237)లో కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు 3/7

అంబర్ పేట బర్కత్‌పురలోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వచ్చిన కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు 4/7

కరీంనగర్ జిల్లాలోని క్రిస్టియన్ కాలనీ పోలింగ్ కేంద్రంలో గంగుల కమలాకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు 5/7

భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామంలో గండ్ర సత్యనారాయణ రావు దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు 6/7

మామిడిపల్లి పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు 7/7

సిద్దిపేట భారత్‌నగర్ అంబిటస్ స్కూల్‌లోని మాడల్ పోలింగ్ బూత్ నెం114లో మంత్రి హరీష్‌రావు సతీసమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated at - 2023-11-30T11:36:35+05:30