ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు
ABN, First Publish Date - 2023-11-30T11:15:49+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు పోలింగ్ బూత్లకు తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
1/7
మంత్రి కేటీఆర్ ఆయన సతీమణి శైలిమా నందినగర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
2/7
టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్లోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ సౌత్ వింగ్ పోలింగ్ బూత్ (బూత్ నెం.237)లో కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
3/7
అంబర్ పేట బర్కత్పురలోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వచ్చిన కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు
4/7
కరీంనగర్ జిల్లాలోని క్రిస్టియన్ కాలనీ పోలింగ్ కేంద్రంలో గంగుల కమలాకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
5/7
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామంలో గండ్ర సత్యనారాయణ రావు దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
6/7
మామిడిపల్లి పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
7/7
సిద్దిపేట భారత్నగర్ అంబిటస్ స్కూల్లోని మాడల్ పోలింగ్ బూత్ నెం114లో మంత్రి హరీష్రావు సతీసమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Updated at - 2023-11-30T11:36:35+05:30