Share News

TTD Devasthanam: రేపు ఉదయం 5 గంటల నుంచే శ్రీవారి దర్శనం

ABN , Publish Date - Dec 31 , 2023 | 11:47 AM

బెంగళూరు వయ్యాలికావల్‌లోని టీటీడీ దేవస్ధానం(TTD Devasthanam)లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సోమ వారం ఉదయం 5 గంటల నుంచే భక్తులు శ్రీవారిని దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.

TTD Devasthanam: రేపు ఉదయం 5 గంటల నుంచే శ్రీవారి దర్శనం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు వయ్యాలికావల్‌లోని టీటీడీ దేవస్ధానం(TTD Devasthanam)లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సోమవారం ఉదయం 5 గంటల నుంచే భక్తులు శ్రీవారిని దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆలయ సూపరింటెండెంట్‌ జయంతి నగరంలో శనివా రం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీవారి ప్రసాదం లడ్డూలు, టీటీడీ డైరీలు, కేలండర్లు, అగరబత్తీలను అందుబాటులో ఉంచామన్నారు. శ్రీఘ్రదర్శనం ఉంటుందని ఇందుకుగాను రూ. 200 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి పా సులు జారీ చేయలేదని, రాత్రి 11 వరకు దర్శించుకోవచ్చునని పేర్కొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 11:47 AM