Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూకంపం...

ABN , First Publish Date - 2023-03-05T18:39:36+05:30 IST

మ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో ఆదివారంనాడు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత ..

Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూకంపం...

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో ఆదివారంనాడు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.9గా నమోదైంది. ఉదయం 6.57 గంటలకు భూకంపం వచ్చిట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. శ్రీనగర్‌కు 38 కిలోమీటర్ల దూరంలో భూమి ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు పేర్కొంది. అయితే, ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు.

Updated Date - 2023-03-05T18:39:36+05:30 IST