Covid: రాష్ట్రంలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2023-03-31T12:37:59+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌(Covid) కేసులు మరింత పెరిగాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 288 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బెంగళూరులో

Covid: రాష్ట్రంలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కొవిడ్‌(Covid) కేసులు మరింత పెరిగాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 288 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బెంగళూరులో 143 మంది, శివమొగ్గ-46, బళ్ళారి-18, చిక్కబళ్ళాపుర-13, మైసూరు-11 మందికి ప్రబలగా మిగిలిన జిల్లాలో పదిలోపు బాధితులు ఉన్నారను. 158 మంది కోలుకోగా ఎక్కడా మృతులు నమోదు కాలేదు. 1037 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరు(Bangalore)లో 487 మంది ఉన్నారు.

Updated Date - 2023-03-31T12:39:40+05:30 IST