AP NEWS: దుర్గగుడి ఈవోగా శ్రీకాళహస్తీ ఆర్డీవో KS రామారావు

ABN , First Publish Date - 2023-10-08T17:28:00+05:30 IST

దుర్గగుడి ఈవోగా శ్రీకాళహస్తీ ఆర్డీవో KS రామారావుని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

AP NEWS: దుర్గగుడి ఈవోగా శ్రీకాళహస్తీ ఆర్డీవో KS రామారావు

విజయవాడ: దుర్గగుడి ఈవోగా శ్రీకాళహస్తీ ఆర్డీవో KS రామారావుని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వారం క్రితం విజయవాడ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్‌ను విజయవాడ దుర్గగుడి ఈవోగా జగన్ సర్కారు నియమించింది. వారం క్రితం ఆర్డర్స్ వచ్చినప్పటికి శ్రీనివాస్‌ ఇప్పటివరుకు చార్జ్ తీసుకోలేదు. దీంతో హడావుడిగా శ్రీకాళహస్తీ ఆర్డీవో కే‌ఎస్ రామారావును ఈవోగా నియమిస్తూ తక్షణం చార్జ్ తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - 2023-10-08T17:28:00+05:30 IST