Amaravati: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో లా నేస్తం కార్యక్రమం

ABN , First Publish Date - 2023-06-26T11:31:50+05:30 IST

అమరావతి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం లా నేస్తం కార్యక్రమం జరగనుంది. ప్రతినెలా లా నేస్తాం అని హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మాట మార్చారు. నిధులు లేకపోవడంతో జగన్ సర్కార్ ఆరునెలలకొకసారి లా నేస్తం అంటోంది.

Amaravati: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో లా నేస్తం కార్యక్రమం

అమరావతి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం లా నేస్తం (Law Nestam) కార్యక్రమం జరగనుంది. ప్రతినెలా లా నేస్తాం అని హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ (CM Jagan) మాట మార్చారు. నిధులు లేకపోవడంతో జగన్ సర్కార్ ఆరునెలలకొకసారి లా నేస్తం అంటోంది. రాష్ట్రవ్యప్తంగా ఇంకా చాలామంది జూనియర్ న్యాయవాదులకు (Junior Advocates) లా నేస్తం అందడంలేదు. దీంతో లా నేస్తం సొమ్ముకోసం ఎప్పుడా?... అని ఎదురు చూపులు తప్పడం లేదని జూనియర్ న్యాయవాదులు అంటున్నారు.

లా నేస్తం కింద ఇచ్చే సోమ్ము నామమాత్రం కావడంతో దాన్ని పెంచాల్సిన అవసరం ఉందని జూనియర్ న్యాయవాదులు అంటున్నారు. ఇవాళ లా నేస్తం కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్నారు. బటన్ నొక్కి జూనియర్ న్యాయవాదులకు సాయం అందించనున్నారు.

Updated Date - 2023-06-26T11:31:50+05:30 IST