• Home » Tadepalli Jagan House

Tadepalli Jagan House

 Tadepalli : జగన్‌ ఇంటి వద్ద సీసీ కెమెరాలు పని చేయట్లేదు!

Tadepalli : జగన్‌ ఇంటి వద్ద సీసీ కెమెరాలు పని చేయట్లేదు!

సీసీ కెమెరాలు పని చేయట్లేదని వైసీపీ రాష్ట్ర కార్యాలయం తాడేపల్లి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు లేఖ రాసింది.

 Jagan Residence : జగన్‌ ఇంటి వద్ద మంటల ఘటన..

Jagan Residence : జగన్‌ ఇంటి వద్ద మంటల ఘటన..

సీఎం జగన్‌ ఇంటి ఎదుట ఎండిన గ్రీనరీ తగలబడిన ఘటనలో పోలీసులకు వైసీపీ కార్యాలయ ప్రతినిధుల నుంచి ఆదివారం వరకు సీసీటీవీ ఫుటేజ్‌ అందలేదు.

Tadepalli Palace : ‘కంచె’ కలిసిరాలేదా..?

Tadepalli Palace : ‘కంచె’ కలిసిరాలేదా..?

ఓ పక్క సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి.. మరోపక్క తరుముకొస్తున్న కేసులు.. ఈ కలసి రాని కాలానికి వాస్తు దోషాలే కారణమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భావిస్తున్నట్లు ఉన్నారు.

AP Politics: మాజీ సీఎం జగన్‌రెడ్డికి పట్టాభిరామ్ చురకలు

AP Politics: మాజీ సీఎం జగన్‌రెడ్డికి పట్టాభిరామ్ చురకలు

మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బర్ పేరుతో రోజుకు కొన్ని వందల మందిని గేట్లు తెరిచి లోపలికి అనుమతిస్తున్నారు.. ఇది ప్రజాపరిపాలన అంటే అంటూ మాజీ సీఎం జగన్ రెడ్డికి పట్టాభిరామ్ చురకలంటించారు. దాదాపు రూ.5000 కోట్లు ప్రజాధనాన్ని తన విలాసాల కోసం సీఎంగా వైఎస్ జగన్ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.

YS Jagan: వారికి దిశానిర్దేశం చేసిన వైసీపీ అధినేత.. ఇక నుంచి రాష్ట్రంలో దూసుకెళ్లాలన్న జగన్..

YS Jagan: వారికి దిశానిర్దేశం చేసిన వైసీపీ అధినేత.. ఇక నుంచి రాష్ట్రంలో దూసుకెళ్లాలన్న జగన్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ అనుబంధ సంఘాలతో ఆయన సమావేశం నిర్వహించారు.

తాడేపల్లి టు బెంగళూరు.. షటిల్ సర్వీస్

తాడేపల్లి టు బెంగళూరు.. షటిల్ సర్వీస్

అధికారం దూరమై జస్ట్ 100 రోజులు మాత్రమే అయింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మళ్లీ బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి నిన్నటి వరకు జగన్ 10 సార్లు బెంగళూరు వెళ్లారు. గతంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే బెంగళూరు పయనమయ్యే ఆయన.. ఇప్పుడు నెలకి ఒకసారి కాకుండా పలుమార్లు బెంగళూరు వెళ్లడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది.

AP News: తొలగించిన భరతమాత విగ్రహం తిరిగి ఏర్పాటు..

AP News: తొలగించిన భరతమాత విగ్రహం తిరిగి ఏర్పాటు..

Andhrapradesh: గతంలో మాజీ సీఎం జగన్ ఇంటి ముందు రోడ్డు నిర్మాణం కోసం తొలగించిన భరతమాత విగ్రహన్ని తిరిగి ఏర్పాటు చేస్తున్నారు తాడేపల్లి వాసులు. సీఎం నివాసానికి వెళ్లే దారిలో నాలుగురోడ్లు, మధ్యలో డివైడర్, లాన్, వింటేజ్ లైట్లు, స్లైడింగ్ పార్కు ఏర్పాటు కోసం భరతమాత విగ్రహాన్ని అప్పటి సీఎం జగన్ తొలగించి వేశారు. భరతమాత సెంటర్‌లో విగ్రహాన్ని తొలగించడానికి వీలులేదని అప్పట్లో స్థానికులు ఆందోళనలు కూడా చేశారు.

YS Jagan: గన్నవరంలో  వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం

YS Jagan: గన్నవరంలో వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి బెంగళూరు పర్యటన ముగించుకుని మంగళవారం నాడు ఏపీకి వచ్చారు. కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

Andhra Pradesh: జగన్‌కు ఝలక్.. ఇక నో హై సెక్యూరిటీ జోన్‌!

Andhra Pradesh: జగన్‌కు ఝలక్.. ఇక నో హై సెక్యూరిటీ జోన్‌!

Andhra Pradesh: ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం మా ఇంటికి మమ్మల్ని వెళ్లనివ్వరా..? నిత్యం తిరిగే వాళ్లమైనా..

YS Jagan:‘భద్రత’ కోసం ఇంత చేశారా..?

YS Jagan:‘భద్రత’ కోసం ఇంత చేశారా..?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. గతంలో అధికారంలో ఉండగా ఆయన తన భద్రత కోసం తీసుకున్న చర్యలపై ప్రస్తుతం సర్వత్ర ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఓ ముఖ్యమంత్రిగా ఆయన అసాధారణ రీతిలో తన భద్రత కోసం చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి