Share News

Chandrababu: ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

ABN , First Publish Date - 2023-11-29T10:45:45+05:30 IST

రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు తరఫున ఇప్పటికే సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు

Chandrababu: ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

అమరావతి: రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు తరఫున ఇప్పటికే సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. నేడు ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్‍ ప్లాన్‍లో భాగంగా అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది.

Updated Date - 2023-11-29T10:57:42+05:30 IST