AP NEWS: కృష్ణ జలాల పంపిణీపై రౌండ్ టేబుల్ సమావేశం

ABN , First Publish Date - 2023-10-08T16:06:48+05:30 IST

కృష్ణ జలాల పంపిణీపై జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

AP NEWS: కృష్ణ జలాల పంపిణీపై  రౌండ్ టేబుల్ సమావేశం

గుంటూరు: కృష్ణ జలాల పంపిణీపై జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, మర్రెడ్డి రామకృష్ణారెడ్డి , కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ, జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు, సీపీఐ నేత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-08T16:06:48+05:30 IST