AP News: వాకింగ్‌ ట్రాక్‌లోకి కొండచిలువ... షాకైన వాకర్స్

ABN , First Publish Date - 2023-01-27T09:13:05+05:30 IST

జిల్లాలోని సత్తెనపల్లి వావిలాల పార్కులో పాము కలకలం రేగింది.

AP News: వాకింగ్‌ ట్రాక్‌లోకి కొండచిలువ... షాకైన వాకర్స్

పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లి వావిలాల పార్కులో పాము కలకలం రేగింది. వాకింగ్ ట్రాక్‌లో కొండచిలువ సంచరించింది. కొండచిలువను చూసి వాకర్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొండచిలువ సంచారంతో పార్కు, వాకింగ్ ట్రాక్‌లోకి వెళ్ళేందుకు సందర్శకులు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్టీఆర్ పేరుతో దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హయాంలో పార్క్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-01-27T09:13:06+05:30 IST