Rammohan naidu: జగన్ తాత, తండ్రి ఆస్తులు పంచుతున్నారా?

ABN, First Publish Date - 2022-11-24T19:10:56+05:30 IST

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు(Rammohan naidu) సంచలన కామెంట్స్ చేశారు.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు(Rammohan naidu) సంచలన కామెంట్స్ చేశారు. శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్ అని టీడీపీ ఎంపీ (Tdp mp) రామ్మోహన్ నాయుడు విమర్శించారు. జగన్, తాత, తండ్రి ఆస్తులు పంచుతున్నారని ప్రశ్నించారు. సీఎంకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందన్నారు.

Updated at - 2022-11-24T19:10:58+05:30