Rahul padayatra: భారత్ జోడో యాత్రలో అపశృతి

ABN , First Publish Date - 2022-11-05T11:02:43+05:30 IST

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపశృతి చోటు చేసుకుంది.

Rahul padayatra: భారత్ జోడో యాత్రలో అపశృతి

సంగారెడ్డి: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat jodo yatra)లో అపశృతి చోటు చేసుకుంది. జిల్లాలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో రాహుల్ కాన్వాయ్‌ ఓ కానిస్టేబుల్ కాలుపై నుంచి వెళ్లింది. దీంతో కానిస్టేబుల్ శివకుమార్ కాలు విరిగింది. పాపన్న పేట పోలీస్ స్టేషన్‌లో శివకుమార్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వెంటనే కానిస్టేబుల్‌ను 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2022-11-05T11:02:45+05:30 IST