AP News: కొవ్వాడ గ్రామంలో టీడీపీ ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’

ABN , First Publish Date - 2022-12-13T14:31:24+05:30 IST

పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయగూడెం మండలం, కొవ్వాడ గ్రామాల్లో టీడీపీ నేతలు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు.

AP News:  కొవ్వాడ గ్రామంలో టీడీపీ ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’

ఏలూరు: పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయగూడెం మండలం, కొవ్వాడ గ్రామాల్లో టీడీపీ నేతలు ‘‘ఇదేం ఖర్మ మన రాష్ట్రాని’’కి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ప్రతీ ఇంటికి వెళ్లి కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. అలాగే టీడీపీ పోరాటానికి మద్దతుగా +91- 92612 92612 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సొంబాబు, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి, క్లస్టర్ ఇంచార్జి సున్నం నాగేశ్వరరావు, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి మొడియం సింగరాజు, పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు మడకం కన్నపరాజు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు కోర్సా వెంకటేష్, తెల్లం వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ కొవ్వాసి శ్రీను, పాయం కిరణ్ కుమార్, కామయ్యకుంట మాజీ సర్పంచ్ మొట్టుం కన్నయ్య, ఇరపా నాగరాజు, కుంజా దుర్గారావు, కుర్సం వెంకటేశ్వరరావు, కుంజ వెంకన్నబాబు, రేలంగి నాగబాబు, వేముల ఏసుబాబు, రేలంగి సత్య ప్రసాద్, నల్లురి గాంధీ గార్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T14:31:25+05:30 IST