AP News: పులివెందులలో శైలజానాథ్, తులసిరెడ్డి పర్యటన

ABN , First Publish Date - 2022-11-18T15:03:36+05:30 IST

పులివెందులలోని రాజీవ్‌నగర్‌లో కాంగ్రెస్ నేతలు శైలజానాథ్‌, తులసిరెడ్డి పర్యటించారు.

AP News: పులివెందులలో శైలజానాథ్, తులసిరెడ్డి పర్యటన

కడప: పులివెందులలోని రాజీవ్‌నగర్‌లో కాంగ్రెస్ నేతలు శైలజానాథ్‌ (Sailajanth), తులసిరెడ్డి (Tulasi reddy) పర్యటించారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ... మోదీ (Narendra Modi) కాళ్లను తప్ప ముఖం చూడలేని ధైర్యవంతుడు జగన్‌ (YS Jagan mohanreddy) అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం దగ్గర జగన్ (AP CM) ప్రస్తావించలేకపోయారని విమర్శించారు. అసమర్థ పాలకుడిని పక్కకు తప్పించాల్సిన సమయం వచ్చిందని శైలజానాథ్‌ (APCC Chief) పేర్కొన్నారు.

Updated Date - 2022-11-18T15:03:38+05:30 IST