AP High Court: ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్‌ మద్రాసు హైకోర్టుకు బదిలీ

ABN , First Publish Date - 2022-11-24T20:14:42+05:30 IST

: తెలుగు రాష్ట్రాల్లో పలువురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఐదుగురు జడ్జిలను బదిలీ చేస్తూ కొలీజియం సిఫారసు చేసింది.

AP High Court: ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్‌ మద్రాసు హైకోర్టుకు బదిలీ

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పలువురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఐదుగురు జడ్జిలను బదిలీ చేస్తూ కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టు (AP High Court) జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్‌ మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్‌ డి.రమేష్‌ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అవగా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ నాగార్జున మద్రాసు హైకోర్టుకు బదిలీ కాగా, జస్టిస్ ఎ.అభిషేక్‌ రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది.

Updated Date - 2022-11-24T20:45:15+05:30 IST