ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో లాభం ఎవరికి?

ABN, Publish Date - May 10 , 2024 | 08:41 AM

అమరావతి: జగన్ సర్కార్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిల్ చట్టంతో లాభం ఎవరికి? ఈ ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం చెప్పేది ఎవరు? రైతుల్లో అలజడి ఉంది. ఆ చట్టం మా మేలు కోసమే అని చెప్పేందుకు సాహసించడంలేదు.

అమరావతి: జగన్ సర్కార్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిల్ చట్టంతో లాభం ఎవరికి? ఈ ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం చెప్పేది ఎవరు? రైతుల్లో అలజడి ఉంది. ఆ చట్టం మా మేలు కోసమే అని చెప్పేందుకు సాహసించడంలేదు. ఇక ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని లబ్ది పొందేది ఎవరు? భూముల దురాక్రమణదారులు, కబ్జాకోరులు, లిటిగేషన్లు పుట్టించి భు యజమానులను వేదించుకుతినేవారు, లంచాలకు రుచిమరికి అడ్డగోలు పనులు చేసేవారికి ఈ చట్టం ప్రత్యక్షంగా లాభం చేకూర్చింది. మరి ఈ చట్టం కింద బాధితులు ఎవరు? ప్రతి రైతూ బాధితుడే..


ఈ వార్తలు కూడా చదవండి..

పాత బటన్ నొక్కుడుకు ఇప్పుడు డబ్బులు..

కాకినాడ సిటీలో పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారుల అడ్డంకులు..

సింహాచలం చందనోత్సవం స్వామి నిజరూప దర్శనం

సజ్జల భార్గవ్‌కు షాకిచ్చిన సీఐడీ!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 10 , 2024 | 08:41 AM