నా తండ్రి విజయం ఖాయం: మణి మంజరి..

ABN, Publish Date - May 10 , 2024 | 09:08 AM

అంబేద్కర్ కోనసీమ జిల్లా: మండపేట నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు పెద్ద కుమార్తె మణి మంజరి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తన తండ్రి జోగేశ్వరరావు వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారని ఆమె అన్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా: మండపేట నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు పెద్ద కుమార్తె మణి మంజరి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తన తండ్రి జోగేశ్వరరావు వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారని ఆమె అన్నారు. మండపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, తెలుగుదేశం వస్తే తమ బతుకులు బాగుంటాయని అంటున్నారని, మునుపటికంటే ఎక్కువ మెజారిటీతో తన తండ్రి గెలుస్తారని మణిమంజరి ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో లాభం ఎవరికి?

పాత బటన్ నొక్కుడుకు ఇప్పుడు డబ్బులు..

కాకినాడ సిటీలో పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారుల అడ్డంకులు..

సింహాచలం చందనోత్సవం స్వామి నిజరూప దర్శనం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 10 , 2024 | 09:08 AM