పాత బటన్ నొక్కుడుకు ఇప్పుడు డబ్బులు..

ABN, Publish Date - May 10 , 2024 | 08:21 AM

అమరావతి: జనవరి నుంచి ఇప్పటి వరకు ఆపిన బటన్ నొక్కుడు సొమ్ములను పోలింగ్‌కు ముందు జమ చేసేందుకు మార్గం సుగమమైంది. ఇన్ని నెలలు కావాలనే ఆపేసి పోలింగ్‌కు ముందు జమ చేయడం ప్రజా ప్రాతినిధ్యం చట్టానికి, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని ఎన్నికల కమిసన్ జారీచేసిన ఆదేశాలను...

అమరావతి: జనవరి నుంచి ఇప్పటి వరకు ఆపిన బటన్ నొక్కుడు సొమ్ములను పోలింగ్‌కు ముందు జమ చేసేందుకు మార్గం సుగమమైంది. ఇన్ని నెలలు కావాలనే ఆపేసి పోలింగ్‌కు ముందు జమ చేయడం ప్రజా ప్రాతినిధ్యం చట్టానికి, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని ఎన్నికల కమిసన్ జారీచేసిన ఆదేశాలను శుక్రవారం ఒక్క రోజుకు హైకోర్టు ఆపేసింది. శని, ఆదివారాలతో పాటు పోలింగ్ జరిగే సోమవారం నిధులు విడుదల చేయోద్దని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం గురువారం రాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు సొమ్ములు జమ చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు వచ్చినట్టే.. దీంతో సొమ్ములు పంపిణీకి సీఎం జగన్ రంగం సిద్ధం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాకినాడ సిటీలో పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారుల అడ్డంకులు..

సింహాచలం చందనోత్సవం స్వామి నిజరూప దర్శనం

సజ్జల భార్గవ్‌కు షాకిచ్చిన సీఐడీ!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 10 , 2024 | 08:21 AM