నేడు ఐదు ప్రజాగళం సభల్లో చంద్రబాబు

ABN, Publish Date - May 10 , 2024 | 09:42 AM

అమరావతి: సార్వత్రిక ఎన్నికలపోరు తుదిదశకు చేరుకుంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఐదు ప్రజాగళం సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

అమరావతి: సార్వత్రిక ఎన్నికలపోరు తుదిదశకు చేరుకుంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఐదు ప్రజాగళం సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. పలమనేరులో మార్చి 27న ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. ప్రచారం గడువు ముగిసేనాటికి 90 నియోజక వర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తికానున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పాత బటన్ నొక్కుడుకు ఇప్పుడు డబ్బులు..

కాకినాడ సిటీలో పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారుల అడ్డంకులు..

సింహాచలం చందనోత్సవం స్వామి నిజరూప దర్శనం

సజ్జల భార్గవ్‌కు షాకిచ్చిన సీఐడీ!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 10 , 2024 | 09:42 AM