Home » National
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ(BJP) స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మే 5న ఆయన ఉత్తరప్రదేశ్లో(UP) ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ (Congress) మాజీ ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ (Digvijay Singh) మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో గెలుపునకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకప్పటి కంచుకోట అయిన ఈ స్థానంలో 77 ఏళ్ల దిగ్విజయ్.. బీజేపీ సిటింగ్ ఎంపీ రోడ్మల్నగర్తో తలపడుతున్నారు...
కాంగ్రెస్ నేత, తన సోదరుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి ‘యువరాజు’ అంటూ ప్రధాని మోదీ ఎద్దేవా పట్ల కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ధీటైన జవాబిచ్చారు.
సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత అరుణ్రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వ్యవహారంలో ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్టు చేసింది.
భార్యతో అసహజ శృంగారం జరపడం అత్యాచారం కిందికి రాదని మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. ఇందుకు ఆమె అనుమతి తీసుకున్నారా, లేదా అన్నదానితో సంబంధం లేదని పేర్కొంది.
జమ్మూకశ్మీర్లో భారత భద్రతా బలగాలపై శనివారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో భారత వాయుసేనకు చెందిన ఓ జవాను మృతి చెందగా నలుగురు సైనికులకు గాయాలయ్యాయి.
భారత్, కెనడాల మధ్య మరో దౌత్య పర వివాదం తలెత్తింది. తమ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందంటూ భారత్పై కెనడా ఆరోపణలు చేసింది. ఖలిస్థాన్ వేర్పాటువాదుల సమస్య పేరుతో కెనడా రాజకీయ నాయకులపై ప్రభావం చూపిస్తోందని విమర్శలు చేసింది.
భారత్లో అఫ్గానిస్థాన్ తాత్కాలిక రాయబారిగా పనిచేస్తున్న జాకియా వర్దక్ (58) శనివారం తన పదవికి రాజీనామా చేశారు. గత నెల 25న ముంబై విమానాశ్రయంలో రూ.18.6కోట్ల విలువైన 25కిలోల బంగారాన్ని
చెస్ అంటే తనకెంతో ఇష్టమని రాహుల్గాంధీ చెప్పిన ఓ వీడియోపై ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్ గ్యారీ క్యాస్పరోవ్.. ముందు రాయ్బరేలీలో గెలవండి అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది.