టెస్టులకు గుడ్‌బై.. కోహ్లీ ఇది కరెక్టేనా..

రోహిత్ శర్మ బాటలోనే నడవాలని అనుకుంటున్నాడట విరాట్ కోహ్లీ

హిట్‌మ్యాన్‌లాగే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని కింగ్ డిసైడ్ అయ్యాడట.

ఇకపై వన్డేల్లో మాత్రమే ఆడాలని కోహ్లీ భావిస్తున్నాడట. 

కోహ్లీ నిర్ణయానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.

ఇంగ్లండ్‌ సిరీస్‌తో పాటు డబ్ల్యూటీసీ న్యూ సైకిల్ పూర్తయ్యేంత వరకు కంటిన్యూ అవ్వాలని కోరిందట బోర్డు.

సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ మరింత కాలం టెస్టుల్లో కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

దూకుడు నిర్ణయాలు వద్దంటూ విరాట్‌ను ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.