పాక్ గాలి తీసేసిన దాదా..
అంత సీన్ లేదంటూ..
ఇండో-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025ని వారం పాటు వాయిదా వేసింది బీసీసీఐ.
పాక్తో యుద్ధం, ఐపీఎల్ రీస్టార్ట్పై లెజెండ్ సౌరవ్ గంగూలీ రియాక్ట్ అయ్యాడు.
త్వరలోనే ఐపీఎల్ మ్యాచులు చూస్తామని దాదా స్పష్టం చేశాడు.
పాక్ మరింత కాలం ఒత్తిడి తట్టుకోవడం కష్టమేనని.. ఆ దేశానికి అంత సీన్ లేదన్నాడు.
బీసీసీఐ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని మెచ్చుకున్నాడు గంగూలీ.
బీసీసీఐ తప్పకుండా ఐపీఎల్ను పూర్తి చేస్తుందన్నాడు దాదా.
భారత్ దాడులను తట్టుకొని ఎక్కువ కాలం నిలబడేంత శక్తి పాక్కు లేదన్నాడు.
Related Web Stories
ఆర్మీకి స్టార్ క్రికెటర్స్ సెల్యూట్.. రియాక్షన్ అదిరిందంటూ..
టెస్టులకు గుడ్బై.. రోహిత్ పెన్షన్ ఎంతో తెలుసా..
ధోని ఆల్టైమ్ రికార్డ్.. రోహిత్-కోహ్లీ టచ్ చేయలేని ఫీట్
కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా.. గెస్ చేయడం కష్టమే