పాక్ గాలి తీసేసిన దాదా..  అంత సీన్ లేదంటూ..

ఇండో-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025ని వారం పాటు వాయిదా వేసింది బీసీసీఐ. 

పాక్‌తో యుద్ధం, ఐపీఎల్ రీస్టార్ట్‌పై లెజెండ్ సౌరవ్ గంగూలీ రియాక్ట్ అయ్యాడు.

త్వరలోనే ఐపీఎల్ మ్యాచులు చూస్తామని దాదా స్పష్టం చేశాడు. 

పాక్ మరింత కాలం ఒత్తిడి తట్టుకోవడం కష్టమేనని.. ఆ దేశానికి అంత సీన్ లేదన్నాడు. 

బీసీసీఐ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని మెచ్చుకున్నాడు గంగూలీ. 

బీసీసీఐ తప్పకుండా ఐపీఎల్‌ను పూర్తి చేస్తుందన్నాడు దాదా. 

భారత్ దాడులను తట్టుకొని ఎక్కువ కాలం నిలబడేంత శక్తి పాక్‌కు లేదన్నాడు.