ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ప్రారంభం కానుంది.

ఈ మెగా టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.

అయితే ప్రపంచ కప్‌నకు ముందు గాయాల కారణంగా స్టార్ ప్లేయర్లు ఆటకు దూరంగా ఉన్నారు. వారేవరంటే..

తిలక్ వర్మ(భారత్)

వాషింగ్టన్ సుందర్(భారత్)

ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)

టిమ్ డేవిడ్(ఆస్ట్రేలియా)

బ్రేస్‌వేల్(న్యూజిలాండ్)

అక్షర్ పటేల్(భారత్)

డేవిడ్ మిల్లర్(సౌతాఫ్రికా)