సీఎం ఇంటికి రోహిత్..
ఏం జరిగిందంటే..
భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఇంటికి ఆహ్వానించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.
హిట్మ్యాన్కు పుష్పగుచ్చం అందించి.. శాలువాతో సత్కరించారు ఫడ్నవీస్.
రోహిత్-ఫడ్నవీస్ కాసేపు సరదాగా ముచ్చటించారు.
టెస్టులకు గుడ్బై చెప్పిన నేపథ్యంలో రోహిత్ లైఫ్లోని నెక్స్ట్ చాప్టర్ ఇలాగే సక్సెస్ కావాలని ఆశిస్తున్నట్లు ఫడ్నవీస్ పేర్కొన్నారు.
రోహిత్-ఫడ్నవీస్ కలసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హిట్మ్యాన్ తర్వాత లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు.
జూన్ 20 నుంచి మొదలయ్యే ఇంగ్లండ్ సిరీస్లో వీళ్లిద్దరూ లేకుండానే బరిలోకి దిగనుంది టీమిండియా.
Related Web Stories
కోహ్లీ రిటైర్మెంట్ వెనుక భారీ కుట్ర ఇది పక్కా వాళ్ల ప్లానే!
కోహ్లీకి బీసీసీఐ నుంచి అందే పెన్షన్ ఎంతో తెలుసా..
ఆ రోజు క్రికెట్ వదిలేస్తా.. బాంబు పేల్చిన రోహిత్
మోదీ పర్మిషన్ ఇస్తారా.. తలపట్టుకుంటున్న బీసీసీఐ