కోర్టుకెక్కిన ప్రీతి జింటా..
అది చెల్లదంటూ..!
పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా కోర్టుకెక్కింది.
పంజాబ్ కో-ఓనర్స్ నెస్ వాడియా, మోహిత్ బుర్మాన్పై చండీగఢ్ కోర్టులో కేసు వేసిందామె.
రూల్స్కు విరుద్ధంగా నెస్ వాడియా, బుర్మాన్ బోర్డు మీటింగ్ నిర్వహించారని పిటిషన్లో పేర్కొంది.
చట్టబద్ధంగా ఈ భేటీ చెల్లదని ప్రకటించాలని కోర్టును కోరింది.
డైరెక్టర్గా మునీశ్ ఖన్నా నియామకాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది ప్రీతి.
ఈ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు అమలవ్వకుండా చూడాలని కోర్టును అభ్యర్థించింది.
ఈ కేసు పరిష్కారం అయ్యేంత వరకు తాను, కరుణ్పాల్ లేకుండా బోర్డు సమావేశాలు జరగకుండా చూడాలని కోరింది ప్రీతి జింటా.
Related Web Stories
రూల్స్ అడ్డగోలుగా మార్చేస్తారా.. ఫ్రాంచైజీలు సీరియస్!
ధోని రిటైర్ అయిపో.. సీనియర్ల మాటలు వింటే షాక్!
రాక్షసుల రాక.. ఇక ముంబైని ఆపలేరు!
రాత మార్చే సారథి.. పట్టుకుంటే బంగారమే!