కప్పు ఆర్సీబీదే.. ఈ సెంటిమెంటే సాక్ష్యం!
ఈసారి ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరుదేనని ఆ జట్టు అభిమానులు అంటున్నారు.
బ్యాటింగ్ బలంతో పాటు సెంటిమెంట్ కూడా తమకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు.
ఐపీఎల్లో 2011 నుంచి 2024 వరకు పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో ఉన్న జట్టు ఏకంగా 8 సార్లు విజేతగా నిలిచాయి.
టేటుబ్ టాపర్గా ఉన్న టీమ్ 5 సార్లు కప్పును సొంతం చేసుకున్నాయి.
ఈ సెంటిమెంట్ రిపీట్ అవడం ఖాయమని.. కప్పు తమదేనని బెంగళూరు ఫ్యాన్స్ అంటున్నారు.
ఆర్సీబీని ఆపడం ఎవరి వల్లా కాదని చెబుతున్నారు.
ఈ సాలా కప్ నమ్దే అని స్లోగన్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్.
Related Web Stories
భజ్జీ కూతురి ప్రశ్నకు విరాట్ షాక్.. ఏం అడిగిందంటే?
ఒకే మ్యాచ్లో 3 రికార్డులు బ్రేక్.. కోహ్లీ చెలరేగితే ఇట్లుంటది!
పాపం పంత్.. ఓడిన బాధలో ఉంటే జీతం కట్ చేశారు!
క్రేజీ రికార్డులకు అడుగు దూరం.. కోహ్లీ కొట్టేస్తాడా?