కప్పు కొడితే కోట్ల వర్షం..  విన్నర్‌కు దక్కేది ఎంతంటే?

ఐపీఎల్-2025 తుది అంకానికి చేరుకుంది. ఇవాళ జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.

కప్పు కోసం ఆర్సీబీ-పంజాబ్ కొట్లాడనున్నాయి. ఈ నేపథ్యంలో గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ ఇస్తారో ఇప్పుడు చూద్దాం..

చాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ అందుతుంది.

రన్నరప్‌గా నిలిచిన టీమ్‌కు రూ.13 కోట్ల మొత్తం దక్కుతుంది.

విన్నర్-రన్నరప్ టీమ్స్‌కు ప్రైజ్‌మనీతో పాటు అవార్డులు కూడా అందిస్తుంది బీసీసీఐ.

ఈ సీజన్‌లో అత్యుత్తమంగా రాణించిన ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పురస్కారం దక్కుతుంది.

బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన యంగ్ క్రికెటర్‌కు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభిస్తుంది.