కుర్ర క్రికెటర్ను చూసి కన్నుగీటిన
ప్రీతి జింటా!
11 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్కు చేరుకుంది పంజాబ్ కింగ్స్.
క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది అయ్యర్ సేన.
ఈ గెలుపుతో ఫ్యాన్స్తో పాటు టీమ్ మేనేజ్మెంట్, కో-ఓనర్ ప్రీతి జింటా.. ఇలా అంతా సంతోషంలో మునిగిపోయారు.
సెలబ్రేషన్స్ సమయంలో పంజాబ్ యంగ్ బ్యాటర్ నేహాల్ వధేరా వైపు చూసి కన్నుగీటింది ప్రీతి జింటా.
జుట్టును సవరించుకుంటూ వధేరా వైపు చూస్తూ కన్నుగీటుతూ ముందుకు సాగింది పంజాబ్ కో-ఓనర్.
ప్రీతి జింటా ఐదు పదుల వయసులోనూ స్టన్నింగ్ లుక్స్తో ఫ్యాన్స్ను కట్టిపడేస్తోంది.
ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అని ఎందుకు అంటారో ప్రీతి నిరూపిస్తోందని నెటిజన్స్ అంటున్నారు.
Related Web Stories
చరిత్రకు అడుగు దూరంలో రోహిత్.. వాటే ఫీట్!
ఎక్కడ ముగించాడో అక్కడే మొదలెట్టాడు.. వారెవ్వా కరుణ్!
వీల్చైర్ నుంచే సిక్సులు.. డివిలియర్స్ బాదితే ఇట్లుంటది!
అయ్యర్కు అన్యాయం.. అంతా గంభీర్ పనే!