టెస్టుల్లో భారత్ భారీ తేడాతో  ఓడిన మ్యాచులివే!

సొంతగడ్డపై టీమిండియా వరుస ఓటములు చవి చూస్తోంది.

గతేడాది న్యూజిలాండ్‌తో 3-0తో  క్లీన్ స్వీప్ అయిన భారత్..  తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో  వైట్ వాష్ అయింది.

గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 408  పరుగుల భారీ తేడాతో ఓడింది. ఇదే భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అతి పెద్ద ఓటమి. మరి టీమిండియా భారీ లక్ష్య ఛేదనలో ఓటమి పాలైందంటే?

408 పరుగులు-  సౌతాఫ్రికా (2025)

342 పరుగులు-  ఆస్ట్రేలియా (2004)

341 పరుగులు -  పాకిస్తాన్ (2006)

337 పరుగులు-  ఆస్ట్రేలియా (2007)

333 పరుగులు-  ఆస్ట్రేలియా (2017)

329 పరుగులు-  సౌతాఫ్రికా (1996)